మా ఆవిడ రైలు పట్టాలపై నిలబండి.. ఆపై ఏం జరిగిందంటే?

"మా ఆవిడకు నన్ను ఏడిపించడమంటే భలే సరదా. నిన్న రైలు కింద పడతానని వెళ్ళి పట్టాలపై మధ్య నిలబడింది" చెప్పాడు రాజు 
"ఆ తర్వాత ఏమైంది?" అడిగాడు గాబరాగా రమేష్
" ఆ.. ఏమైంది.. రైలు పట్టాలు తప్పింది..! చెప్పాడు రాజు

Source "www.telugu.webdunia.com"

కామెంట్‌లు